ముంబై: రాష్ట్రంలోని చాలా మంది పిల్లలకు మరాఠీ రాయడం, చదవడం, మాట్లాడటం రావడం లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మరాఠీని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 10వ తరగతి వరకు మరాఠీ తప్పనిసరి భాషగా చేస్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NgZwFo
Saturday, January 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment