Saturday, January 11, 2020

అమరావతి రాజధాని మార్పుకు వ్యతిరేకంగా బీజేపీ కోర్ కమిటీ తీర్మానం, కేంద్రానికి ప్రతిపాదన..

అమరావతి రాజధాని మార్పును ఏపీ బీజేపీ కూడా వ్యతిరేకిస్తోంది. తొలుత ప్రభుత్వ ప్రతిపాదనపై సానుకూలంగా కనిపించిన కమలదళం తర్వాత మాట మార్చింది. రాజధాని మార్పు అంశంపై శనివారం అమరావతిలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. రాజధాని మార్పు జేఏసీతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నది. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35KGHRg

Related Posts:

0 comments:

Post a Comment