Saturday, January 11, 2020

జగన్ కుట్రపూరిత ఆలోచన: ఆ రెండు పార్టీల భూదందా అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఫైర్

గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కుట్రపూరిత ఆలోచనేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని తమ పార్టీ ఖండిస్తోందని అన్నారు. శనివారం గుంటూరులో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RaQ0op

0 comments:

Post a Comment