Friday, January 22, 2021

అయోధ్య రామ మందిరానికి విరాళాల వెల్లువ.. పోటాపోటీగా మై హోం, మేఘా డొనేషన్స్..

అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇటు మందిర నిర్మాణానికి విరాళాలు కూడా భారీగా వస్తున్నాయి. ఇవాళ మై హోం, మేఘా కంపెనీలు డొనేషన్స్ ప్రకటించాయి. రెండు కలిపి రూ.11 కోట్ల ఆర్థిక సాయం అందజేశాయి. మిగతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/363HPCs

Related Posts:

0 comments:

Post a Comment