యూజర్లు ఎదురు తిరగడంతో వాళ్లను బతిమాలే పనిలో పడింది వాట్సాప్. మీ ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లబోదు అని యూజర్లను నమ్మించే ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీ అమలును మే వరకూ నిలిపేసిన వాట్సాప్.. తాజాగా తన స్టేటస్ను అప్డేట్ చేసింది. యూజర్లకు స్టేటస్లు చూసే అలవాటు ఉందని గ్రహించిన ఆ సంస్థ.. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bLf1SX
ప్లీజ్.. ప్లీజ్... మీ ప్రైవసీకి భంగం కలిగించం.. స్టేటస్ షేర్ చేసిన వాట్సాప్...
Related Posts:
వివక్ష చూపలేం: నిర్భయ దోషుల మరణశిక్షపై స్టే ఇచ్చిన న్యాయమూర్తి ఏం చెప్పారంటే?న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్షపై స్టే విధిస్తూ ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై నిర్భయ తల… Read More
UNION BUDGET 2020: బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చెయ్యి..నిరాశాజనక బడ్జెట్: టీఆర్ఎస్కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు మొండిచెయ్యే ఎదురైందన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. తెలంగాణా ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. న… Read More
జగన్ సర్కారు పగ.. పగ.. అంటూ రగలిపోతోంది! ఇదే ఫ్యాక్షనిజం: జేసీ దివాకర్ రెడ్డి సంచలనంవిజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును వైసీపీ సర్కారు రద్దు చేసిన విషయం తెలిసిం… Read More
తుగ్లక్ అంటుంటే జగన్ తట్టుకోలేకపోతున్నాడు.. ఉక్రోషంతోనే బాలయ్యపై దాడి: సీఎంపై చంద్రబాబు ఫైర్సీఎం జగన్ తీరు, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల వ్యవహారశైలిపై ప్రతిపక్షనేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12 చార్జిషీట్లలో నిందితు… Read More
నిర్భయ దోషులకు ఉరి వాయిదా: కేంద్రం అసంతృప్తి, ‘చట్టంలో లొసుగులతో అపహాస్యం..’న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదాపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా..… Read More
0 comments:
Post a Comment