కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు మొండిచెయ్యే ఎదురైందన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. తెలంగాణా ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నిరాశాజనక బడ్జెట్ అని ఆయన పెదవి విరిచారు. తెలంగాణాకు ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు . UNION BUDGET 2020-2021 .. ఏప్రిల్ నుండి కొత్త జీఎస్టీ విధానం ..జనవరిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b4nkGq
UNION BUDGET 2020: బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చెయ్యి..నిరాశాజనక బడ్జెట్: టీఆర్ఎస్
Related Posts:
కొడుకు రేప్ చేస్తే వీడియో తీసిన తల్లి .. ఆపై ఏం చేసిందంటేసభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లి అన్న పదానికి అర్థం మరిచిన ఓ మహిళ ఓ యువతిపై కొడుకు అఘాయిత్యానికి పాల్పడ… Read More
వీడియో: కోడెల ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారని అనుకున్నా: దరిద్రాలన్నీ నెత్తి మీద పడ్డాయ్!అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఉదంతంపై అదే పార్టీకి చెందిన నాయకుడు, మాజీమంత్రి … Read More
ఈ-సిగరెట్లే కాదు... ఇక్కడ అన్ని పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించండిఈ- సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని స్వాగతించింది గోవా కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా.అంతే… Read More
క్షమించండి.. హౌడీ మోడీకి హజరుకాలేకపోతున్నాను : తులసీ గబ్బర్డ్మరో రెండు రోజుల్లో అమేరికాలో అతిపెద్ద సభ జరగబోతుంది. అమేరికాలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రవాస భారతీయులు సుమారు 50వేల మందితో హౌది,మోడీ సభను ఏర్పాటు … Read More
ఏం తమాషాలా?: గ్రామ సచివాలయం పరీక్షల వెనుక భారీ కుంభకోణం: చంద్రబాబు, నారా లోకేష్ అటాక్!అమరావతి: గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణ వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్… Read More
0 comments:
Post a Comment