లండన్/న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నెలలో తమ దేశంలో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానించింది. ఆ సదస్సుకు ముందు బ్రిటన్ దేశ ప్రధాని బోరీస్ జాన్సన్ మనదేశంలో పర్యటించే అవకాశం ఉంది. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాలకు బోరీస్ జాన్సన్ ముఖ్య అతిథిగా ఇండియాను సందర్శించాల్సి ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qFThfB
ప్రధాని మోడీకి జీ7 సమ్మిట్కు హాజరుకావాలంటూ యూకే ఆహ్వానం
Related Posts:
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం: బీహార్ ఫలితాల ఒత్తిడే కారణమట!పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికంగా, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా పరీక్షలు భారీగా చేసినప్పటికీ.. 2 వేల లోపే కరోనా పాజిటివ్ కే… Read More
IPL 2020:టామ్ మూడీ బెస్ట్ ఎలెవెన్ జట్టు: కోహ్లీకి దక్కని చోటుహైదరాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్ర… Read More
తెలంగాణ జవాన్ వీరమరణం... మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కంటతడి.... అన్ని విధాలా ఆదుకుంటామని హామీ...జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ ర్యాడ మహేష్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళి అర్పించారు. మహేష్ … Read More
ఏం మాట్లాడుతున్నావ్.. కేటీఆర్? -నువ్వు మగాడివి అయితే -ఆ పనికి ప్యాంట్ తడిసిపోద్ది: ఎంపీ అర్వింద్ఏకకాలంలో తెలంగాణ బీజేపీ నేతలు మూకుమ్మడిగా టీఆర్ఎస్పై తీవ్రస్థాయి విమర్శల దాడులు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బొదపెడతామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి … Read More
0 comments:
Post a Comment