Sunday, January 17, 2021

తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం

తిరుమల: తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. పవిత్రమైన శ్రీవారి ఆలయం ఎదురుగా పందుల మంద స్వేచ్ఛగా తిరుగాడింది. పదికి పైగా పందులు శ్రీవారి ఆలయం ముందుభాగంలో చాలాసేపటి వరకు చక్కర్లు కొట్టాయి. వాటిని అదిలించే వారు లేకపోవడంతో స్వేచ్ఛగా తిరిగాయి. దీని పట్ల భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39CTYza

Related Posts:

0 comments:

Post a Comment