Friday, January 31, 2020

జగన్ సర్కారు పగ.. పగ.. అంటూ రగలిపోతోంది! ఇదే ఫ్యాక్షనిజం: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును వైసీపీ సర్కారు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన కంపెనీల లీజు రద్దు కంటే రాష్ట్రానికి వైసీపీ చేస్తున్న అన్యాయమే ఎక్కువ అని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uf3Adi

Related Posts:

0 comments:

Post a Comment