Friday, January 31, 2020

తుగ్లక్ అంటుంటే జగన్ తట్టుకోలేకపోతున్నాడు.. ఉక్రోషంతోనే బాలయ్యపై దాడి: సీఎంపై చంద్రబాబు ఫైర్

సీఎం జగన్ తీరు, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల వ్యవహారశైలిపై ప్రతిపక్షనేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12 చార్జిషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మోసాలు మానలేదని, తెలివితక్కువతనంతో ఉన్న కంపెనీలనూ పారిపోయేలా చేస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మరోసారి సోషల్ మీడియా వేదికగా బాబు విమర్శలబాణాలు వదిలారు. ఉదయం కూడా ఆయన ట్విటర్ ద్వారానే నిప్పులు చెరిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tgL49v

Related Posts:

0 comments:

Post a Comment