Friday, January 31, 2020

నిర్భయ దోషులకు ఉరి వాయిదా: కేంద్రం అసంతృప్తి, ‘చట్టంలో లొసుగులతో అపహాస్యం..’

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదాపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా.. శుక్రవారం ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు శిక్షను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.  నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే: ఇప్పట్లే ఉరి లేనట్లే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S7HOW9

Related Posts:

0 comments:

Post a Comment