ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. బయోమెట్రిక్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. ఐరీష్ కూడా యూజ్ చేస్తోంది. ఇందులో కూడా కనుపాపలు సరిగా కనిపించడం లేదు. దీంతో ఓటీపీ ద్వారా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీనిని వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలు చేయబోతోంది. లబ్ది దారులు తమ ఫోన్ నంబర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UmI6K
1వ తేదీ నుంచి ఓటీపీ ద్వారా రేషన్.. ఐరీష్ విధానం ద్వారా కూడా..
Related Posts:
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణా స్పీకర్ కు సీఎల్పీ విలీనంపై హైకోర్టు షాక్ ... నోటీసులు జారీతెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం హైకోర్టుకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్ర… Read More
ఏనుగు పిల్ల శవయాత్రను నిర్వహించిన తోటి ఏనుగులు...!నెట్టింట్లో ఓ వీడియో హల్చల్ చేస్తుంది...చనిపోయిన ఏనుగు పిల్లను దహన సంస్కరాలు చేసేందుకు ఏనుగులన్ని కలిసి వెళుతున్న వీడీయోను చూసి నెటిజన్ల హర్ట్ బ్రేక్… Read More
ఏపీకి కొత్త గవర్నర్: జగన్కు సమాచారం ఇచ్చిన పీఎంఓ: సహకారం అందేనా..!ఏపీలో కొత్త గవర్నర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుండి ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లు సమాచారం. 2009 నుండి ఉమ్మడి రాష్ట… Read More
మరికొన్నిగంటల్లో పెళ్లి .. పత్రికలు ఇవ్వబోయి మృత్యుఒడిలోకి ...నందలూరు : మరికొద్ది గంటల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఇటు… Read More
లోక్సభ ప్రొటెం స్పీకర్గా వీరేంద్ర కుమార్?ఢిల్లీ : మోడీ నేతృత్వంలో ఎన్డీఏ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో త్వరలో లోక్సభ కొలువుదీరనుంది. 17వ లోక్సభ సమావేశాలు ఈ నె… Read More
0 comments:
Post a Comment