తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం హైకోర్టుకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బాట పట్టారు. అంతేకాదు సీఎల్పీ ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని స్పీకర్ కు లేఖ సమర్పించడంతో సీఎల్పీ ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCxKFh
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణా స్పీకర్ కు సీఎల్పీ విలీనంపై హైకోర్టు షాక్ ... నోటీసులు జారీ
Related Posts:
హస్తిన లో తెలుగమ్మాయి పై అత్యాచారం .. బాలిక గర్భం దాల్చటంతో అబార్షన్నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగటంలేదు. బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆ… Read More
ఎస్పీవై రెడ్డికి జనసేన పార్టీ బంపర్ ఆఫర్: ఫ్యామిలీ మొత్తానికీ టికెట్లు: ఒకరా? ఇద్దరా? నలుగురుకర్నూలు: `నేను కుటుంబ రాజకీయాలకు దూరం. రాజకీయాల్లో వారసత్వాన్ని అస్సలు ప్రోత్సహించను. కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వను..` జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ… Read More
ప్రగతి భవన్ పంచాయితీ...! ఇక ఈసి చూసుకుంటుంది..!!హైదరాబాద్ : సాధారణ ఎన్నికల సందర్బంగా కోడ్ అమలులో ఉన్నప్పుడు గమ్మత్తైన ఫిర్యాదులు అందుతుంటాయి. వీటన్నికి ఎలక్షన్ కమీషన్ సహనంతో సమాధానం … Read More
పెరిగిన సంఖ్య.. ఏ పార్టీకి లాభం : 2014 లో 3.67 ఓట్ల ఓటర్లు : 2019 లో 3.93 కోట్ల మంది ఓటర్లు ...!సార్వత్రిక ఎన్నికల్లో ఏపి ఓటర్ల తుది జాబితా విడుదల అయింది. 2014 లో ఏపి ఓటర్ల జాబితా ప్రకారం 3.67 కోట్లు ఉం డగా..ఇప్పుడు అది 3.93 కోట్లకు చేరిం… Read More
కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి.... గులాబీ గూటికి చేరనున్న సునీతా లక్ష్మా రెడ్డికొనసాగుతున్న వలసలు పర్వంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. వరుస వలసలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర… Read More
0 comments:
Post a Comment