చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీ దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోసూరు-బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ కార్యాలయంలో ఈ దోపిడీ జరిగింది. శుక్రవారం ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం తెరచుకున్న కొద్ది సేపటికే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NtOcIQ
పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణ
Related Posts:
టీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు రావు, సాగర్ సీటు కాంగ్రెస్దే.. జానారెడ్డి ధీమా..నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. టీఆర్ఎస్, బీజేపీకి విజయంతో సమాధానం ఇస్తామని చెబుతోంది. ఉపఎన్నికలో టీఆర్… Read More
కేరళలో సంచలనం: అసెంబ్లీ పోల్స్లో మళ్లీ లెఫ్ట్ గెలుపు -44ఏళ్ల రికార్డు -పినరయికి ఫిదా -బీజేపీ ఢమాల్దేశంలోనే అత్యధిక విద్యావంతులు, అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళలో రాజకీయాలు కూడా మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జనం భిన్నమ… Read More
కరోనావైరస్ కుదిపేసినా చైనా ఆర్ధిక వ్యవస్థ దూసుకుపోవడంలో రహస్యం ఏమిటి2020లో ఆర్థిక వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా చైనా నిలిచినట్లు తాజాగా విడుదలైన ఆర్ధిక ఫలితాలనుబట్టి తేలింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే గత ఏ… Read More
ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కే ; ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్ళే దండలేస్తారా :ఏకిపారేసిన కొడాలి నాని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి , ఎన్టీఆర్ ను సీఎం సీటు నుండి దించిన వ్యక్తి ఈరోజుఎన్టీఆర్ వర్ధంతికి దండలు వేయటం దారుణమని మంత్రి కొడాలి … Read More
అసోంలో కమల వికాసమే.. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఓపినీయన్ పోల్..అసోం.. కాంగ్రెస్ కంచుకోట.. ఐదేళ్ల క్రితం వరకు ఆ పార్టే రూలింగ్. వరసగా 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. కానీ 5 ఏళ్ల క్రితం పరిస్థితి మారింది. బీజేపీ … Read More
0 comments:
Post a Comment