ఏపీలో కొత్త గవర్నర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుండి ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లు సమాచారం. 2009 నుండి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా నరసింహన్ కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు అంటే 2024 వరకు ఏపీ- తెలంగాణకు ఉమ్మడి గవర్నర్ ఉండాలి. అయితే, ఏపీ రాజధాని అమరావతికి తరలి వెళ్లటం..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I6yvC5
ఏపీకి కొత్త గవర్నర్: జగన్కు సమాచారం ఇచ్చిన పీఎంఓ: సహకారం అందేనా..!
Related Posts:
ఏడు కాదు... తొమ్మిది గంటలు, జగన్ కు బాబు మరో షాక్: వైసిపి కిం కర్తవ్యం..!మొన్న పెన్షన్ రెండు వేలకు పెంపు. నేడు రైతులకు తొమ్మది గంటల విద్యుత్. జగన్ తనకు మైలేజ్ తెస్తాయనుకోని ప్రక టించిన హామీలను యధాతధంగా ముఖ్య… Read More
నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు, ముఖ్యమంత్రి కుటుంబం సందడి: భోగి వేడుకలతో ప్రారంభం..భోగి పండుగ నాడు తెలుగు ప్రజలంతా వేడుకల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారి పల్లెలో భోగి వేడుకల్లో కుటుంబ సభ్యుల… Read More
ఏపిలో కౌంట్డౌన్ స్టార్ట్, వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ : పార్టీలు సిద్దమేనా..!ఏపిలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపి అసెంబ్లీ..లోక్సభ ఎన్నికలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దం చేస్తున్నట్ల… Read More
బరిలోకి రాజకీయ పుంజులు, పందేల వెల రూ. 2 వేల కోట్లు: భారీ కాన్వాయ్ తో తలసాని...ఎన్నికల ఏడాది రాజకీయ పుంజులు బరిలోకి దిగుతున్నాయి. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగకు నిబంధనలను బేఖాత ర్ చేస్తూ భారీగా కోడి పందేలు నిర్వహించటం ఏపిలో… Read More
హైదరాబాదులోని డిఫెన్స్ కాలేజీ వద్ద నకిలీ ఎన్ఐఏ గుర్తింపు కార్డుతో పట్టుబడిన వ్యక్తి, అరెస్ట్హైదరాబాద్: నకిలీ గుర్తింపు కార్డుతో హైదరాబాదులోని సైనిక్పురి సీడీఎం (కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్) వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వినోద్ కుమార్ … Read More
0 comments:
Post a Comment