Monday, June 10, 2019

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌: జ‌గ‌న్‌కు స‌మాచారం ఇచ్చిన పీఎంఓ: స‌హ‌కారం అందేనా..!

ఏపీలో కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మితులు కానున్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని కార్యాల‌యం నుండి ముఖ్య‌మంత్రికి స‌మాచారం అందిన‌ట్లు స‌మాచారం. 2009 నుండి ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా న‌ర‌సింహ‌న్ కొన‌సాగుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప‌దేళ్ల పాటు అంటే 2024 వ‌ర‌కు ఏపీ- తెలంగాణ‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఉండాలి. అయితే, ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి త‌ర‌లి వెళ్ల‌టం..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I6yvC5

Related Posts:

0 comments:

Post a Comment