ఢిల్లీ : మోడీ నేతృత్వంలో ఎన్డీఏ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో త్వరలో లోక్సభ కొలువుదీరనుంది. 17వ లోక్సభ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తారన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది. బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీని ప్రొటెం స్పీకర్గా నియమించే అవకాశముందన్న వార్తలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KcbHTU
Tuesday, June 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment