Tuesday, December 15, 2020

year ender 2020 : ఏపీలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసిన ముఖ్యమైన ఘటనలు ,ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంసాలు

2020 వ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వాన్ని అత్యధికంగా అప్రదిష్ట పాలు చేశాయి ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ప్రచారం జరుగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డిపై మతపరమైన విమర్శలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనతో మొదలైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qU9ajr

Related Posts:

0 comments:

Post a Comment