సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. పిడుగు పాటు కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. చింతల చెరువు కట్టపై పిడుగు పడటంతో అక్కడే ఉన్న హనుమాన్ నగర్ వాస్తవ్యులు పస్తం శ్రీనివాస్, బాలరాజు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPyg01
సిద్దిపేటలో అపశృతి.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి.. హరీశ్ రావు సాయం
Related Posts:
Chiranjeevi: తండ్రిలా పెంచారు..అన్నయ్యకు ఫస్ట్ ఫ్యాన్ నేనే: పవన్ కల్యాణ్హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెల… Read More
కమలా హ్యారిస్ లీడ్ రోల్: ఆప్ఘన్ సంక్షోభం వేళ..సడన్గా ఆసియా టూర్: సింగపూర్లో ల్యాండ్సింగపూర్: అరాచకానికి మారుపేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్లు.. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తరువాత నెలకొన్న పరిణామాలు భారత్ సహా అనేక … Read More
నా తోడబుట్టిన జగనన్నకు.. షర్మిల రాఖీ సందేశం -విడదల రజని ముందుగానే-పవన్, లోకేశ్ ఫైర్ -కేసీఆర్ ఇలాఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సోదర, సోదరీమణుల మధ్య అనురాగం, ప్రేమాభిమానురాగాలకు అద్దం పట్టే రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్… Read More
అల్ఖైదా రోల్లో ఐసిస్: టూర్ రద్దు చేసుకుని మరీ.. జో బిడెన్ అత్యవసర భేటీన్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్లో తలెత్తిన తాజా పరిణామాలపై అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. తమ దేశ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే ఆ ఇస్లామిక్ కంట్రీలో తాలి… Read More
raksha bandhanస్పెషల్: 20పైసలు ఊరట -35రోజుల తర్వాత తగ్గిన Petrol Price -మెట్రో నగరాల్లో రేట్లివే..దేశమంతటా రక్షా బంధన్ పండుగ జరుపుకొంటోన్న జనంపై ఆయిల్ కంపెనీలు దయ చూపాయి. రాఖీ పౌర్ణమి వేళ భారత ప్రజలకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. చాలా … Read More
0 comments:
Post a Comment