సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. పిడుగు పాటు కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. చింతల చెరువు కట్టపై పిడుగు పడటంతో అక్కడే ఉన్న హనుమాన్ నగర్ వాస్తవ్యులు పస్తం శ్రీనివాస్, బాలరాజు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPyg01
సిద్దిపేటలో అపశృతి.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి.. హరీశ్ రావు సాయం
Related Posts:
లవ్ ఇన్ పార్లమెంట్: నన్ను పెళ్లి చేసుకుంటావా..సభలో ప్రేయసికి ఎంపీ ప్రపోజల్ఎవరైనా ప్రపంచంలో అత్యంత రొమాంటిక్ ప్రదేశం ఏంటని అడిగితే టక్కున వచ్చే సమాధానం ఇటలీ, వెనిస్, లేదా రోమ్. కానీ ఇక్కడ ఓ ఎంపీ మాత్రం తనకు పార్లమెంటుకు మించి… Read More
డ్యూటీ రీలీఫ్ తొలగించడం చిల్లర చర్య..అశ్వత్థామ రెడ్డిఆర్టీసీ యూనియన్ నాయకులపై ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే యూనియన్ నాయకులకు ఉన్న డ్యూటీ రిలీఫ్ను తొలగించా… Read More
Priyanka reddy murder:ప్రియాంక హత్యపై రాహుల్ షాక్, మహిళలను చిన్నచూపు చూడొద్దన్న సద్గురువెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రియాంక ఘటనను చూసి షాక్నకు గురయ్యానని పేర్కొన్నారు.… Read More
దారుణంగా పడిపోయిన జీడీపీ: రికార్డు స్థాయికి క్షీణత: కేవలం 4.5 శాతం మాత్రమే నమోదున్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూలై - సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా 4.5శాతానికి పడిపో… Read More
ప్రమాద ఘంటికలు: అంకెల అలజడి..దిగజారిన జీడీపీ: ఆర్థిక నిపుణుల పరిభాషలో చెప్పాలంటే.. !న్యూఢిల్లీ: స్థూల జాతీయోత్పత్తి..జీడీపీ. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు. దేశం ఆర్థికంగా పురోగమిస్తోందనడానికి లేదా క్షీణిస్తోందనడానికి జీడీపీ అంకెలా … Read More
0 comments:
Post a Comment