హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుండటంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు బస్సు కండిషన్ను తనిఖీ చేయకుండానే బస్సులను నడుపుతున్నారు వీరు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా, సంగారెడ్డి డిపోకు చెందిన రెండు బస్సుల చక్రాల బోల్టులను సరిగా బిగించకుండానే ప్రైవేట్ డ్రైవర్లు బస్సును బయటకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IrB5lQ
తప్పిన పెనుప్రమాదం: చక్రాల బోల్టులు బిగించకుండానే బయలుదేరిన ఆర్టీసీ బస్సులు
Related Posts:
తస్సాదియ్య.. పదోన్నతులు కూడా ప్రవాహంలా పడిపాయె..! అమాత్యుల అండ ఉంటే అంతే మరి..!!హైదరాబాద్ : సచివాలయంలో పని చేస్తున్న వేల ఉద్యోగుల్లో ఆయనొక్కడు! కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఆయన ప్రత్యేకం! ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవాడు! అం… Read More
మిగిలింది రెండు విడతలే: ప్రచారంలో వేగం పెంచిన ప్రధాని... 10 రోజుల్లో 31 ర్యాలీల్లో మోడీఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యింది. ఇక మిగిలిన రెండు దశలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో నేతల ప్రచార జోరులో వేడి కనిపిస్తోంది.… Read More
తప్పుగా మాట్లాడాను... క్షమించండి.. సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన రాహుల్ గాంధీ..!ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌకీదార్ చోర్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎట్టకేలకూ మెట్టు దిగొచ్చారు. రాఫెల్ కేసు విషయంలో సర… Read More
చంద్రబాబు సర్వేలో పాల్ పార్టీకి 100 స్థానాలు .. బాబుకి రిటైర్మెంట్ ఇద్దాం ..కేఏ పాల్ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుఏపీ ఎన్నికలపై నోరు విప్పాడు . అసలు పాల్ ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో,ఎవరిని తిడతారో కూడా అర్ధం కావట్లేదు. ఎన్నికల ముందు వర… Read More
బాలాకోట్ దాడులా తెలీదే ? ఇండియా పాకిస్థాన్ సంబంధాలు కూడా : సన్నీ డియోల్న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత సన్నీడియోల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలియదని కామెంట్ చేశాడు. అంతేకాదు తన… Read More
0 comments:
Post a Comment