అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. కాన్సాస్లో సాయుధులైన దుండగులు విరుచుకుపడ్డారు. పదుల సంఖ్యను లక్ష్యం చేసుకొని విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన దుండగుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అమెరికాలోని కాన్సాస్ సిటీలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. మిస్సోరిలో ఉదయం 6 గంటలకు బార్లోకి చొరబడ్డారు. కాన్సాస్ సిటీలోకి పదో, సెంట్రల్ వీధుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Mhrrn
అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురి మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
Related Posts:
జేసీ బ్రదర్స్ స్పీడ్కు జగన్ బ్రేకులు: ఆ పోస్టు ఏరికోరి ఆ అధికారికే : సీఎం లక్ష్యం అదేనా..!జగన్ మా వాడే అంటూనే..క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పిన జేసీ దివాకర్రెడ్డి కి రెండు రోజుల్లో జగన్ జలక్ ఇచ్చారు. వారి స్పీడ్కు బ్రేకులు … Read More
చంద్రబాబు ఫోన్! ఉలకని, పలకని కేశినేని నాని!విజయవాడ: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరువాత కూడా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి గళం, అసంతృప్తి సెగలు బహిర్గమౌతూనే ఉన్నాయి. అలకలు, … Read More
అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం కసరత్తు..! ఏపీలో పెరిగితే జగన్ చరిత్రకారుడే..!!ఢిల్లీ/అమరావతి: జగన్ ప్రభుత్వం అసాద్యాన్ని సుసాద్యం చేసేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏ… Read More
2 సెట్లు కనిపించకున్నా ఫర్లేదు : పరీక్ష తేదీల్లో మార్పులేదు, ఎలా నిర్వహిస్తామంటే ?హైదరాబాద్ : వరంగల్లో ఇంటర్ కొశ్చన్ పేపర్ మాయమవడంతో విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం … Read More
టీటీడీ ఛైర్మన్..ఈవోలుగా వారికే అవకాశం: రమణ దీక్షితులకు పోస్టింగ్: జగన్ కసరత్తు..!ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..కొత్త ఈవో నియామకం పైన దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన బోర్డులో ఎవరికి అవకా… Read More
0 comments:
Post a Comment