Monday, December 7, 2020

తెలంగాణాలో మరో అవినీతి చేప .. క్రికెట్ బెట్టింగ్ లంచం వ్యవహారంలో కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీ

తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన అధికారికి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో గుర్తించారు . దీంతో ఏసీబీ అధికారులు ఆ అవినీతి అధికారి, కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ ,నల్గొండ ,కామారెడ్డి జిల్లాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33SF0Da

Related Posts:

0 comments:

Post a Comment