తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన అధికారికి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో గుర్తించారు . దీంతో ఏసీబీ అధికారులు ఆ అవినీతి అధికారి, కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ ,నల్గొండ ,కామారెడ్డి జిల్లాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33SF0Da
తెలంగాణాలో మరో అవినీతి చేప .. క్రికెట్ బెట్టింగ్ లంచం వ్యవహారంలో కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీ
Related Posts:
నువ్వా నేనా..: బిడెన్కు పెరుగుతోన్న ఓట్లు.. విజయంపై ట్రంప్ ధీమా..అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతోన్నాయి. హోరా హోరీ ప్రచారం సాగగా.. ఫలితాలు కూడా అదేస్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే విజయంపై డొనాల్డ్ ట్రంప్… Read More
న్యూయార్క్ నుంచి భారతీయ అమెరికన్ జెనిఫర్ రాజ్కుమార్ గెలుపు, తొలి ఆసియా మహిళగా రికార్డ్వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. అధ్యక్ష బరిలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థ… Read More
అట్టుడుకుతోన్న అమెరికా: వైట్హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్ఎన్నికల ఫలితాల్లో గందరగోళం నెలకొనడం.. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో కౌంటింగ్ ఆలస్యమవుతుండటం.. తుది ఫలితాలు రాకముందే తను గెలిచేశానని డొనాల్డ్ ట్రంప్ ప్ర… Read More
US election 2020: మోడీని నమ్ముకుంటే ట్రంప్ కు టవలే మిగిలేది, మాజీ సీఎం చిలక జోస్యం !వాషింగ్టన్/ బెంగళూరు/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రస్తుత ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ప్రయ… Read More
ఇంకా ఎంత సేపు ఆగాలి? ఎన్నికల ఫలితాల ఆలస్యానికి కారణాలివే -చివరికి విజేత ఎవరంటేఅమెరికా ఎన్నికల ఫలితాల కోసం సెర్చ్ చేసిన వాళ్లందరూ ‘‘జోబైడెన్ 238.. ట్రంప్ 213'' అనే ఫిగర్ చూసి, చూసి విసుగుచెంది ఉంటారు. కొద్ది గంటలుగా ఆ సంఖ్యలో మార… Read More
0 comments:
Post a Comment