తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన అధికారికి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో గుర్తించారు . దీంతో ఏసీబీ అధికారులు ఆ అవినీతి అధికారి, కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ ,నల్గొండ ,కామారెడ్డి జిల్లాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33SF0Da
తెలంగాణాలో మరో అవినీతి చేప .. క్రికెట్ బెట్టింగ్ లంచం వ్యవహారంలో కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీ
Related Posts:
పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి...పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగా..రాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నా… Read More
జిమ్స్,యోగా సెంటర్స్ రీఓపెన్... కేంద్రం తాజా మార్గదర్శకాలు... ఈ నిబంధనలు తప్పనిసరి...కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్నాళ్లు మూతపడ్డ జిమ్ సెంటర్స్,యోగా ఇనిస్టిట్యూట్స్ అగస్టు 5 నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్ల పర… Read More
కుల్ భూషణ్ జాదవ్కు న్యాయవాది ఏర్పాటుకు భారత్కు అనుమతివ్వండి: పాక్ హైకోర్టుఇస్లామాబాద్: కుల్ భూషణ్ జాదవ్కు న్యాయ సలహాదారు(న్యాయవాది)ని నియమించుకునేందుకు భారత్కు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం పాకిస్థాన్ ప్రభుత… Read More
కశ్మీర్: 'కొన ఊపిరితో ప్రజాస్వామ్యం... స్తంభించిన రాజకీయ ప్రక్రియ' : విశ్లేషణగత ఏడాది ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచీ. అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 2015 మార్చిలో జమ్ము-కశ్మీర్… Read More
Coronavirus: అమిత్ షాకు కరోనా పాజిటివ్, సోషల్ మీడియాలో సెటైర్లు, కాంగ్రెస్ టాప్ లీడర్ అరెస్టు!బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ప్రస్తుతం కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా గురుగావ్ లోని మ… Read More
0 comments:
Post a Comment