Monday, August 3, 2020

కశ్మీర్‌: 'కొన ఊపిరితో ప్రజాస్వామ్యం... స్తంభించిన రాజకీయ ప్రక్రియ' : విశ్లేషణ

గత ఏడాది ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచీ. అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 2015 మార్చిలో జమ్ము-కశ్మీర్‌లో విరుద్ధ భావజాలాలు ఉన్నబీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు, దానిని ప్రజాస్వామ్యంలో ఒక కొత్త ప్రయోగంలా చూశారు. 2018 జూన్‌లో ఆ పొత్తు తెగిపోయింది. రాష్ట్రం మరోసారి గవర్నర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XjTbxK

Related Posts:

0 comments:

Post a Comment