గత ఏడాది ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచీ. అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 2015 మార్చిలో జమ్ము-కశ్మీర్లో విరుద్ధ భావజాలాలు ఉన్నబీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు, దానిని ప్రజాస్వామ్యంలో ఒక కొత్త ప్రయోగంలా చూశారు. 2018 జూన్లో ఆ పొత్తు తెగిపోయింది. రాష్ట్రం మరోసారి గవర్నర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XjTbxK
కశ్మీర్: 'కొన ఊపిరితో ప్రజాస్వామ్యం... స్తంభించిన రాజకీయ ప్రక్రియ' : విశ్లేషణ
Related Posts:
లాక్డౌన్ వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడి గ్రాండ్ బర్త్డే ఫంక్షన్.. నో సోషల్ డిస్టెన్సింగ్..!బెంగళూరు: వేలాదిమంది ప్రాణాలను హరించి వేస్తోన్న భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. భారతీయ… Read More
రన్నింగ్ ట్రైన్ ఎక్కడం కుదరదిక: ఎయిర్పోర్టుల్లా..సాఫిస్టికేటెడ్గా: రైల్వే స్టేషన్లలో ఎంట్రీ??న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత రైలు ప్రయాణాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టుబోతోంది. సినీ ఫక్కీలో.. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చి.… Read More
కరోనా: సీఆర్పీఎఫ్ హెడ్ ఆఫీస్ మూసివేత.. ఢిల్లీ ఎయిమ్స్లో వైరస్ వ్యాప్తి..కరోనా దెబ్బకు దేశాన్ని నడిపించే వ్యవస్థలు దెబ్బతింటూ వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కారణంగా మూడ్రోజుల కిందట.. అభివృద్ధి విధానాలు రూపొందించే నీతి ఆయోగ్ ప్… Read More
వార్నీ.. ఇతగాడు క్వారంటైన్ కోసం ఏ స్థలం చూసుకున్నాడో తెలిస్తే అవాక్కవుతారు..!ఒర్లాండో: కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరైతే హోంక్వారంటైన్లో ఉంటున్నారు. ఇదిలా ఉంట… Read More
బెజవాడలో లాక్ డౌన్ లోనూ లిక్కర్ సరఫరా... బ్యాంక్ స్టిక్కర్ తో మద్యం విక్రయాలు..కరోనా వైరస్ రెడ్ జోన్ పరిధిలో ఉన్న విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి నేఫథ్యంలో విధించిన లాక్ డౌన్ ను సొమ్మచేసుకుంట… Read More
0 comments:
Post a Comment