ఇస్లామాబాద్: కుల్ భూషణ్ జాదవ్కు న్యాయ సలహాదారు(న్యాయవాది)ని నియమించుకునేందుకు భారత్కు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం పాకిస్థాన్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాదవ్కు న్యాయవాదిని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం విచారించింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు విచారణను సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. జాదవ్ కేసులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33iIjnL
కుల్ భూషణ్ జాదవ్కు న్యాయవాది ఏర్పాటుకు భారత్కు అనుమతివ్వండి: పాక్ హైకోర్టు
Related Posts:
స్కీమ్ పేరుతో రూ.50 కోట్లు నొక్కేశాడు... 29 ఏళ్లకే మహా ముదురు... ఏపీలో వెలుగుచూసిన ఘరానా మోసందేశంలో ఇంతవరకూ ఎక్కడ వినని స్కీమ్ అది... ఒక్కసారి డబ్బు కడితే చాలు... జీవితాంతం ఇక ప్రతీ నెలా ఆదాయమే... వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో చాలామంది గు… Read More
నన్ను అహంకారి అనొద్దు ప్లీజ్!: బీహార్ సీఎం నితీష్ కుమార్పాట్నా: దయచేసి తనను అహంకారి అని పిలవొద్దని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుామర్ కోరారు. కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో తన నెలల నిశ్శబ్దం తనపై,… Read More
ఢిల్లీలో దారుణ కాలుష్య పరిస్ధితులు- ఈ రాత్రికి మరింత విషమించే ప్రమాదం- సర్వత్రా ఆందోళనదేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటైన రాజధాని ఢిల్లీలో పరిస్ధితులు నానాటికీ విషమిస్తున్నాయి. ఇప్పటికే వాయుకాలుష్యంతో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవ… Read More
బీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా -గవర్నర్ ఆమోదం -ఆయన కలల పథకానికి బీజేపీ గండిబీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ఫగూ చౌహాన్ ను కలిసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని… Read More
లుకౌట్ నోటీసులు : సుజనా చౌదరికి బిగ్ రిలీఫ్... న్యూయార్క్ పయనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించగా... న్యూయార్క్ వ… Read More
0 comments:
Post a Comment