రాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు తూంకుంట దామోకర్,నందిని,లక్ష్మీ సోమవారం బైక్పై పెద్దదగడ గ్రామానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k5U9aL
Monday, August 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment