పాకిస్తాన్లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో ఆరుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు. పెషావర్లోని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భయాందోళనలతో సహాయం కోసం అర్థించామని రోగుల బంధువులు తెలిపారు. సరైన సమయానికి ఆక్సిజన్ డెలివరీ కాకపోవడంతో దాదాపు 200 మంది రోగులకు కొన్ని గంటలపాటూ తగినంత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K23IK4
పాకిస్తాన్లో ఆక్సిజన్ కొరత.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చనిపోతున్న కోవిడ్ రోగులు
Related Posts:
చిరంజీవి ఎంట్రీ ఖాయమే: 2024లో బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం: సోము వీర్రాజుఅమరావతి: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవి.. బీజేపీ-జనసేన కూటమికి అండగా ఉంటారంటూ కొద్దిరోజులుగా వస్తోన్న వార్తలపై మరోసారి స్పష్టత ఏర… Read More
ఏపీ పంచాయతీ ఎన్నికలు : నేటి నుంచే నామినేషన్లు... తొలి విడతలో ఎన్నికలు జరిగే మండలాల జాబితా ఇదే...ఆంధ్రప్రదేశ్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం(జనవరి 29) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. … Read More
టీవీ ఛానెల్ డిబేట్... గెస్ట్ బ్యాక్ గ్రౌండ్లో సెక్స్ టాయ్... అవాక్కయిన ప్రేక్షకులు...అదో టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమం... కరోనా మహమ్మారి విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలపై ఎటువంటి ప్రభావం చూపించిందన్న అంశంపై చర్చిస్తున్నారు... చాలామంది ప్రేక్షక… Read More
కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలుఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలేశ్వర స్వామి నంది విగ్రహం కేసులో తనకు పోలీసులు 41 నో… Read More
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం -సీఎం మమత కీలక వ్యాఖ్యలువివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కారు గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రతిపక్ష… Read More
0 comments:
Post a Comment