పాకిస్తాన్లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో ఆరుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు. పెషావర్లోని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భయాందోళనలతో సహాయం కోసం అర్థించామని రోగుల బంధువులు తెలిపారు. సరైన సమయానికి ఆక్సిజన్ డెలివరీ కాకపోవడంతో దాదాపు 200 మంది రోగులకు కొన్ని గంటలపాటూ తగినంత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K23IK4
పాకిస్తాన్లో ఆక్సిజన్ కొరత.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చనిపోతున్న కోవిడ్ రోగులు
Related Posts:
వగలమారీ పాకిస్తాన్: ఇద్దరు ఇండియన్ హై కమిషన్ సిబ్బంది అరెస్ట్, హిట్ అండ్ రన్ కేసు అట..పాకిస్తాన్లో ఇద్దరు ఇండియన్ హై కమిషన్ సిబ్బందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిట్ అండ్ రన్ కేసులో వారిని అరెస్ట్ చేసినట్టు పాకిస్తాన్ మీడ… Read More
పవన్ కళ్యాణ్: పిల్లల ప్రాణాలతో చెలగాటమా?: పొరుగు రాష్ట్రాలను ప్రస్తావిస్తూ జగన్ సర్కారుకు హితవుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారు… Read More
కరోనా పాజిటీవ్ వస్తే అసెంబ్లీకి రావొద్దు.!ఏపీలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు టెస్టులు.!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది గంటంలో ప్రారంభం కాబోతున్న శాసన సభ సమావేశాలకు హాజరయ్యే మంత్రులకు… Read More
కరోనా విజృంభణ: చెన్నైతోపాటు ఆ నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్డౌన్, ఎప్పట్నుంచంటే?చెన్నై: దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడులోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ న… Read More
వారేమన్నా మహాత్ములా ..? పందికొక్కుల్లా మేసి ..అవినీతి సామ్రాజ్యం ఏలారు : మంత్రి అనీల్ ఫైర్ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద, టిడిపి నాయకుల మీద వైసిపి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.టిడిపి హయాంలో అన్ని దోపిడీల… Read More
0 comments:
Post a Comment