Sunday, December 6, 2020

అసెంబ్లీ ఎన్నికల వేళ..బీజేపీ సాహసం: తెరపైకి వివాదాస్పద చట్టం: సీఏఏ అమలు తేదీ వెల్లడి

న్యూఢిల్లీ: కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. మరోమారు వివాదాలకు ఆజ్యం పోసినట్టవుతోంది. వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oqls0K

Related Posts:

0 comments:

Post a Comment