Sunday, December 6, 2020

తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్‌లో ఘటన -షాకింగ్ కారణం

ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరాచకపర్వానికి సంబంధించిన మరో ఘటన సంచలనం రేపుతున్నది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు పోలీసులు అత్యాచారా ఆరోపణలు ఎదుర్కొంటుండటం, తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దళిత యువకుడికి శిరోముండనం చేయించడం, ఆ మధ్య కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులే నిందితులుగా ఉండటం తదితర ఘటనల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Lbcbm

Related Posts:

0 comments:

Post a Comment