ఏపీలో రాజధాని మార్పు అంశం కాకరేపుతోంది. అమరావతితోపాటు విశాఖపట్టణం, కర్నూలు రాజధానిగా మార్చే అవకాశం ఉందని అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన సెగలు రేపుతోంది. జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. రాజధాని మార్పు వెనక సొంత లాభం ఉందని మాజీ మంత్రి దేవినేనిఉమహేశ్వరరావు ఆరోపించారు. రాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z0WVUx
నవరత్నాల్లో రాజధాని మార్పు లేదు..? సొంత ప్రయోజనాలే ముఖ్యం, సీఎం జగన్పై దేవినేని ఉమ ఫైర్
Related Posts:
చంద్రబాబు సెల్ఫ్ గోల్: కొండను తవ్వారు..కానీ, : లోకేష్ ఎక్కడ : బుగ్గన ఫైర్..!ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల పై వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాధ్ తీవ్రంగా స్పం దించారు. ముఖ్యమంత్రి సెల్ఫ్ గోల్ చేసుకున్… Read More
వైసీపి కి సినిమా గ్లామర్..! త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తారలు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష వైసీపి లో సిని గ్లామర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో సినిమా స్టార్లని ప్రచారానికి … Read More
నరాల్లో ప్రవహించేది భారతీయ రక్తమైతే ఎవరూ దాడులపై ప్రశ్నించరు: విపక్షాలపై మోడీ ఫైర్పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపాక మన ప్రభుత్వం మౌనంగానే ఉన్నిందని... పాకిస్తాన్ మాత్రం ఉదయం ఐదుగంటల న… Read More
ఏపి మీ తాతదా..మేము వస్తాం : అది నిజమైతే రాజీనామా చేస్తా : బాబు కు తలసాని సవాల్..!ఏపి ముఖ్యమంత్రి పై సందర్భం వచ్చిన ప్రతీ సారి విమర్శలు గుప్పించే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి చంద్రబాబు పై ఆరోపణలు సంధించ… Read More
వచ్చే నెల నుండి పెంచిన రెండువేల పెన్షన్ చెల్లిస్తామం : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది...ఈనేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో వృద్యాప్య పెన్షన్ ను వెయ్యి రుపాయల నుండి 2016 ప… Read More
0 comments:
Post a Comment