Wednesday, December 18, 2019

క్యాబ్ ఎఫెక్ట్: బెంగళూరులో మూడురోజులు 144 సెక్షన్, గురువారం ఉదయం నుంచి అమలు

పౌరసత్వ సవరణ బిల్లు ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. బిల్లును వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈశాన్య భారతదేశం భగ్గుమనగా.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పౌరసత్వ సెగలు రేగాయి. పౌరుల ఆందోళనల మధ్య బెంగళూరులో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా, కఠిన చర్యలంటూ హెచ్చరిక ఐటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Rm2NY

Related Posts:

0 comments:

Post a Comment