Wednesday, December 18, 2019

అమరావతిలో భూముల కొనుగోలుపై వివరణ ఇచ్చిన హెరిటేజ్...

రాజధానిలో భూముల కొనుగోలుపై ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని అధికార వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే...ముఖ్యంగా టీడీపీ నేతలతో పాటు హెరిటేజ్ గ్రూపు రాజధానిలో భూములు కొనుగోలు చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు సార్లు ప్రకటించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడ హెరిటేజ్‌ 14 ఎకరాల భూమిని రాజధాని చుట్టుపక్కల ప్రాంతంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S5BvEs

Related Posts:

0 comments:

Post a Comment