Sunday, December 20, 2020

కదనోత్సాహంలో ఉన్న కమల నేతల్లో కుమ్ములాటలు: ఎర్ర శేఖర్ రాజీనామా: బండి సంజయ్ పర్యటన వేళ

మహబూబ్ నగర్: తెలంగాణలో తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించి.. విజయోత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కారణాలు స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రెస్‌క్లబ్‌కు ఓ లేఖను పంపించినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wtjzo2

Related Posts:

0 comments:

Post a Comment