మహబూబ్ నగర్: తెలంగాణలో తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించి.. విజయోత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కారణాలు స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రెస్క్లబ్కు ఓ లేఖను పంపించినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wtjzo2
కదనోత్సాహంలో ఉన్న కమల నేతల్లో కుమ్ములాటలు: ఎర్ర శేఖర్ రాజీనామా: బండి సంజయ్ పర్యటన వేళ
Related Posts:
నీరవ్ మోదీని ఎవరు కాపాడుతున్నారు ? లండన్ వీధుల్లో తిరుగుతుంటే పట్టుకోరా ? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్న్యూఢిల్లీ : పంజాబ్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. లండన్ లో గెటప్ మార్చి ప్రత్యక్షమయ్యాడు. ల… Read More
చిన్నారుల టీకాల పై పర్యవేక్షణ కరువు..! రికార్డులకెక్కని లెక్కలు..!అదికారుల నిర్లక్ష్యం..!!హైదరాబాద్: చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలపై పర్యవేక్షణ కొరవడింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిలో నిర్లక్ష్యపు ధోరణి పరాకాష్ఠకు చేరింది. నాంపల్లిలో … Read More
నీరవ్ మోదీ జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా ? అక్షరాల 9 లక్షలులండన్ : లండన్ వీధుల్లో చక్లర్లు కొట్టిన నీరవ్ మోదీ గురించే చర్చ జరుగుతోంది. లుక్ మారడంతో సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. పెరిగిన మీసాలు, గడ… Read More
భార్యల పాదపద్మముల సాక్షిగా మహిళా దినోత్సవం.. ఎక్కడో కాదు వైజాగ్ లోనేభార్యలను హింసించే వారే కాదు, గౌరవించేవారు, పూజించే వారు కూడా భారత దేశంలో ఉన్నారు. "యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అంటారు. ఎక్కడస్త్రీలు పూజ… Read More
నిద్రమత్తులో ఆలయాన్ని ఢీకొట్టారు .. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారుప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతదేహాలను ప… Read More
0 comments:
Post a Comment