హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సికింద్రాబాద్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో సికింద్రాబాద్లోని ఓ పార్శిల్ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి పంపించేందుకు ఆహార పదార్థాలతోపాటు సిద్ధంగా ఉంచిన 8 కిలోల ఓ పార్శిల్ను అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38oVowH
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం: రూ. 3 కోట్ల విలువ, ఆస్ట్రేలియాకు పార్శిల్!
Related Posts:
ట్రంప్ తలతో రండి.. ఈ భారీ బహుమానంను పట్టుకెళ్లండి: ఇరాన్ ఆఫర్ట్రెహాన్: జనవరి 3న వైమానిక దాడులు జరిపి ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమనీని అమెరికా మట్టుబెట్టడాన్ని ఇరాన్ దేశం జీర్ణించుకోలేకుంది. అమెరికాపై ఇప్పటికే రగ… Read More
హీరోయిన్పై లైంగిక దాడి కేసు: ప్రముఖ హీరోకు షాకిచ్చిన కోర్టు.. అభియోగాల నమోదుటాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ను కిడ్నాప్ చేసి.. కదులుతున్న కారులోనే ఆమెపై లైంగికదాడికి పాల్పడటమే కాకుండా.. ఆ ద… Read More
సుప్రీంకోర్టు విచారణకు ముందే.. సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయంన్యూఢిల్లీ: టాటా సన్స్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు సుప్రీంకోర్టులో టాటాసన్స్ సవాలు పిటిషన్పై వ… Read More
జేసీ మనసులో మాట: బీజేపీలో చేరతా..? కానీ కండీషన్, జాతీయ పార్టీలతోనే రాష్ట్రాల ..మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు టీడీపీలో ఉంటానంటునే.. బీజేపీలో చేరే అవకాశం కూడా ఉందని సిగ్… Read More
ప్రియురాలి ఇంటికెళ్లి..గొంతుకోసి: అదే కత్తితో తనను తాను పొడుచుకుని.. !తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన ఓ యువకుడు.. తానూ ఆత్మహత్యకు … Read More
0 comments:
Post a Comment