Sunday, December 20, 2020

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం: రూ. 3 కోట్ల విలువ, ఆస్ట్రేలియాకు పార్శిల్!

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సికింద్రాబాద్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో సికింద్రాబాద్‌లోని ఓ పార్శిల్ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి పంపించేందుకు ఆహార పదార్థాలతోపాటు సిద్ధంగా ఉంచిన 8 కిలోల ఓ పార్శిల్‌ను అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38oVowH

Related Posts:

0 comments:

Post a Comment