ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ... విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న లారీ మార్గంమధ్యలో మార్చి 9 శనివారం తెల్లవారుజామున
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UnZIUF
నిద్రమత్తులో ఆలయాన్ని ఢీకొట్టారు .. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు
Related Posts:
సీట్లు తగ్గినా.. ఓట్లు పెరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?హైదరాబాద్ : సారు - కారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామన్న టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో సీట్లు ఖాతాలో వేసుకోలేకపోయింది. 16 స్థా… Read More
రాహుల్ ప్రభావం: కాంగ్రెస్కు సచిన్ పైలట్ గుడ్బై... బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా..?జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతారా లేదా అన్న డైలమా ఇంకా పార్టీలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెరపైకి మరొక ఈక్వేషన్ వస్తోంది. రాహుల్… Read More
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ... జైలుకు వెళ్లాల్సిన ఉత్తమ్ను పార్లమెంటుకు పంపింది టీఆర్ఎస్సే: లక్ష్మణ్తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది . తెలంగాణలో బిజెపిది గాలివాటం గెలుపన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ నా… Read More
ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారంభువనేశ్వర్ బీజేపీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తా… Read More
ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఎయిర్ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 242 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన … Read More
0 comments:
Post a Comment