భార్యలను హింసించే వారే కాదు, గౌరవించేవారు, పూజించే వారు కూడా భారత దేశంలో ఉన్నారు. "యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అంటారు. ఎక్కడస్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అన్నది ఆర్యోక్తి. ఆ మాటను తూ.చ తప్పకుండా పాటించారు స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. ఇంతకీ ఎక్కడ అంటారా... ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్లోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UsdTrH
భార్యల పాదపద్మముల సాక్షిగా మహిళా దినోత్సవం.. ఎక్కడో కాదు వైజాగ్ లోనే
Related Posts:
జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిః ఘాటుగా స్పందించిన నారా లోకేష్గుంటూరుః గుంటూరులో జనసేన పార్టీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. జనసేన ప్రచార రథాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు … Read More
ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశ్న, కంటతడి పెట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లక్నో: పుల్వామా దాడిలో అమరజవాన్లను తలుచుకొని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. శనివారం నాడు లక్నోలో ఇంజినీరింగ్ విద్యార్థులతో… Read More
మీ రాజకీయ చదరంగంలో నేను చిన్నపావును కావొచ్చు కానీ: నేడు కర్నూలులో పవన్ పర్యటనకర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం (24-02-2019) నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓర్వకల్… Read More
గాయపడ్డ వ్యక్తిని భుజంపై వేసుకుని, కిలోమీటర్ పరుగెత్తిః అంబులెన్స్ సకాలంలో రాకహోషంగాబాద్ః కదులుతున్న రైలు నుంచి కింద పడ్డాడో వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డాడు. రైలు పట్టాల పక్కన రక్తమోడుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుత… Read More
మీ రాజకీయాల కోసం ఆడుకోవద్దు: కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించిన ప్రధాని మోడీలక్నో: ఉత్తర ప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. యూపీలోని గోరఖ్పూర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి… Read More
0 comments:
Post a Comment