న్యూఢిల్లీ : పంజాబ్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. లండన్ లో గెటప్ మార్చి ప్రత్యక్షమయ్యాడు. లండన్ వీధుల్లో తిరుగుతున్న ఫొటోలను టెలీగ్రాప్ పత్రిక ప్రచురించింది. దీంతో అధికార ఎన్డీఏపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. లండన్ వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్న నీరవ్ మోదీని దేశానికి తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని విమర్శించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UsYwPR
నీరవ్ మోదీని ఎవరు కాపాడుతున్నారు ? లండన్ వీధుల్లో తిరుగుతుంటే పట్టుకోరా ? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
Related Posts:
ఏపి కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి..! ఎన్నికలంటేనే గజగజ వణికిపోతున్న నాయకులు..!అమరావతి/ హైదరాబాద్ : పార్టీ అదిష్టానం తీసుకునే నిర్ణయాలు కొన్ని ప్రాంతాల్లో పార్టీలకు వరంగా మారితే కొన్ని ప్రాంతాల్లో శాపంగా పరిణమిస్తుంటుంది.… Read More
31వేల కోట్ల కుంభకోణం.. DHFL పై కోబ్రా పోస్ట్ సంచలన కథనంఢిల్లీ : గృహ నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంలో అగ్రగామిగా ఉన్న డీహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) పై కోబ్రా పోస్ట్ వెలువరించిన కథనం… Read More
ఎగ్జిబిషన్ బాధితుల ఆవేదన.. సొసైటీపై ఆగ్రహం.. పరిస్థితి ఉద్రిక్తంహైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదం వ్యాపారులకు విషాదం మిగిల్చింది. బాధితులదీ ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కళ్లెదుటే తమ స్టాళ్లు కాలి బూడిద కావడాన… Read More
నాగేశ్వరరావు కూతురి వివాహానికి హాజరయ్యా..సీబీఐ కేసును విచారణ చేయలేను: జస్టిస్ ఎన్వీ రమణసీబీఐ కేసులో లొల్లి ఇంకా కొనసాగుతోంది. మధ్యంతర డైరైక్టర్గా నాగేశ్వరరావు నియామకం నిబంధనల ప్రకారం జరగలేదంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రా… Read More
నేడే ఏపి క్యాబినెట్..! చుక్కల భూముల అంశం పై సభలో బిల్లు పెట్టాలని యోచన..!!అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ… Read More
0 comments:
Post a Comment