ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుస దాడులు, క్రైస్తవ పాస్టర్లకు భృతి అంశాల్లో అధికార వైసీపీని విమర్శిస్తోన్న బీజేపీ.. తాజాగా 'పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు' అంశంపై రచ్చకు దిగింది. సీఎం జగన్ క్రిస్టియానిటీని ప్రస్తావిస్తూ, ప్రభుత్వమే క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నదంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశరు. అంతటితో ఆగకుండా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eK476
ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ -జగన్పై ‘క్రిస్మస్’ బాంబు -జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు -పవన్కు షాక్
Related Posts:
కర్ణాటక: KGFలో మరో సంచలనం.. బంగారాన్ని మించిన పల్లాడియం నిక్షేపాలు.. త్వరలోనే వెలికితీత..దాదాపు రెండో దశాబ్దం నుంచీ బంగారం తవ్వకాలకు కేంద్రంగా.. దేశంలోనే మొట్టమొదట విద్యుత్ సరఫరా కలిగిన ప్రాంతంగా.. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించిన … Read More
అట్టుడుకుతున్న అమెరికాలో అతను ఓవర్ నైట్ హీరో.. ఎవరతను.. అసలేం చేశాడు..?నాగరిక సమాజం,నాగరికులం అని గొప్పలు పోవడమే తప్ప అభివృద్ది చెందిన సమాజాల్లోనూ అసమ విలువలు ఇప్పటికీ అలాగే పేరుకుపోయి ఉన్నాయి. కొన్నిసార్లు ఉపరితలంపై అది … Read More
వైసీపీ ఎమ్మెల్యే ఆనం షాకింగ్ కామెంట్స్ .. ఈసారి టార్గెట్ అఫీషియల్స్మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగాలేదని ఆ… Read More
‘రిమూవ్ చైనా యాప్’కు షాక్: ప్లేస్టోర్ నుంచి తొలగింపు, ‘మిత్రోన్’ కూడా, ఎందుకంటే?న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా దుశ్చర్యల నేపథ్యంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న 'రిమూవ్ చైనా యాప్స్' యాప్ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింద… Read More
Fact Check:విద్యార్థులకు యాప్ ద్వారా ఆన్లైన్ పరీక్షలు..ఖండించిన సీబీఎస్ఈన్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూ… Read More
0 comments:
Post a Comment