Sunday, December 13, 2020

ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ -జగన్‌పై ‘క్రిస్మస్’ బాంబు -జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు -పవన్‌కు షాక్

ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుస దాడులు, క్రైస్తవ పాస్టర్లకు భృతి అంశాల్లో అధికార వైసీపీని విమర్శిస్తోన్న బీజేపీ.. తాజాగా 'పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు' అంశంపై రచ్చకు దిగింది. సీఎం జగన్ క్రిస్టియానిటీని ప్రస్తావిస్తూ, ప్రభుత్వమే క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నదంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశరు. అంతటితో ఆగకుండా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eK476

Related Posts:

0 comments:

Post a Comment