గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఆస్తులను కాపాడుకునేందుకే పార్టీ మారుతున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్ అన్నారు. వంశీ పార్టీ మారడం వల్ల టీడీపీకి ఎలాంటీ నష్టం లేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ వైఫల్యాలపై మాట్లాడిన వంశీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారం క్రితమే తనతో మాట్లాడిన వంశీ ఇప్పుడు విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/359c9IL
ఆస్తులు కాపాడుకునేందుకే పార్టీ మార్పు.. వల్లభనేని వంశీపై భగ్గుమన్న నారా లోకేష్
Related Posts:
ఆఫ్గన్ నుంచి భారతీయుల తరలింపు... కాబూల్లో ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎఫ్ విమానం...ఆఫ్గనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 180 మందిని ఆఫ్గన్ నుంచి భారత్ చేర్చగా... మిగతావారిన… Read More
పరిటాల సిద్దార్థ బ్యాగ్లో బుల్లెట్... శంషాబాద్ ఎయిర్పోర్టులో గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది...హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో బుల్లెట్ కలకలం రేపింది. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ బ్యాగ్లో బుల్లెట్ బయటపడింద… Read More
ఏపీ అసెంబ్లీ సెషన్: సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహణ..? జగన్ కేసు నేపథ్యంలోఅసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వస… Read More
ఆఫ్గనిస్తాన్లో మహిళలపై అణచివేత మొదలైంది... ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం...ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజల హక్కులు,భవిష్యత్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆఫ్గన్ ఆక్రమణ పూర్తయ్యాక నిర్వహించిన మొదటి… Read More
మాములు కేడీలు కాదు కదా.. రూ.21 కోట్లు అక్రమంగా విత్ డ్రా. ఈపీఎఫ్వోలో దొంగలుదేశవ్యాప్తంగా వివిధ సంస్థల ఉద్యోగుల భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో దొంగలు పడ్డారు. ముంబై ఈపీఎఫ్వో మోసం జరిగింది. ముంబ… Read More
0 comments:
Post a Comment