జగన్ సర్కార్పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదు నెలల పాలనలో సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు 50 మంది చనిపోయినా ఊలుకు పలుకు లేదని మండిపడ్డారు. కత్తులు, గొడ్డలితో కాక తప్పుడు పాలసీ విధానాలతో కూడా జనాన్ని చంపొచ్చని జగన్ నిరూపించారని ధ్వజమెత్తారు. శుక్రవారం గుంటూరులో డొక్కా సీతమ్మ ఆహార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KqZwkv
pawan kalyan on jagan: సూట్కేసులు, కోర్టు కేసులు.. జగన్ సంక్షేమాన్ని మరిచారని విమర్శ
Related Posts:
30వేల ఫీట్ల ఎత్తులోనే ఇంధనం నింపుకున్న రఫేల్ యుద్ధ విమానాలున్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇండియా ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అమ్ములపొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు మరికొద్ది గంటల్లో చేరనున్నాయి. … Read More
శ్రీవారి దర్శనం కోసం వచ్చి... తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతి...శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుమలలో చిక్కుకుపోయిన ఓ రష్యన్ యువతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసలే కరోనా లాక్ డౌన్... ఆపై చేతిలో ఉన్న డబ్బులన్నీ అ… Read More
ఏపీ ఎమ్మెల్సీలుగా జకియా, రవీంద్రబాబు - నామినేట్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ..ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తగా ఇద్దరిని నామినేట్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. … Read More
డిగ్రీ ఉంటే చాలు..ఎస్బీఐలో మంచి జీతంతో ఆఫీసర్ పోస్టులుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 3850 సర్కిల్ బేస్డ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర… Read More
చచ్చిపోతున్నారిక్కడ... నీ ఖాందాన్ని కాదు,ప్రజలను కాపాడు.. కేసీఆర్ను చీల్చి చెండాడిన రాకేష్ మాస్టర్కరోనా నియంత్రణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యా… Read More
0 comments:
Post a Comment