అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఏపీలో గత 24 గంటల్లో ఐదు వందలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 600కుపైగా కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు బాగా పెరిగాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WdeXSZ
Sunday, December 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment