Friday, November 15, 2019

బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల ముష్టియుధ్దం, కోర్టులో హాజరైన గణేష్, గురుశిష్యుల సవాల్ !

బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మీద బాటిల్ తో దాడి చేసి పిడుగుద్దులతో దాడి చేసి హత్యాయత్నం చేశారని నమోదైన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బళ్లారి జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే కోర్టు ముందు హాజరైనాడు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం కేసు విచారణ మరో కోర్టుకు బదిలి చేసింది. బళ్లారి జిల్లాలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XhU9cx

Related Posts:

0 comments:

Post a Comment