Friday, November 15, 2019

ఎవరీ డొక్కా సీతమ్మ! జనసేన ఆహార శిబిరాలు ప్రారంభం..భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపిన పవన్

అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ వినూత్న రీతిలో స్పందించారు. ఇసుక కొరతతో పనులు లేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మగారి స్ఫూర్తితో జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KoS2OO

Related Posts:

0 comments:

Post a Comment