దేశంలో కరోనా కేసులు తగ్గముఖం పట్టినా.. ఇప్పటికీ పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వైరస్ బారినపడుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పరీక్ష అనంతరం రిపోర్టులో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. కేసీఆర్కు మరో షాక్: ‘వెలమ' అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oLzfz9
బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ -హోమ్ ఐసోలేషన్లో కీలక నేతలు - బెంగాల్ పర్యటనలో?
Related Posts:
హర్యానా క్యాబినెట్లో గోపాల్ కందాకు నో ప్లేస్..? గత చరిత్ర నేపథ్యంలో...హర్యానా రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీ రోల్ పోషిస్తున్నారు. జేజేపీ నేత దుష్యంత్ చక్రం తిప్ప… Read More
సీఎం వ్యాఖ్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ..! కేసీఆర్ పై మండిపడ్డ ప్రతిపక్ష నేతలు..!!హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి ఉద్యోగుల గురించి, సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల గురించి మాట్లాడిన తీరును ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పు… Read More
హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు: బెజవాడ దుర్గమ్మకు 101 కొబ్బరికాయలుహైదరాబాద్/విజయవాడ: తెలంగాణలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలి… Read More
మహారాష్ట్రకు మరో వాయు\"గండం\": తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్న క్యార్ తుఫానుముంబై: మహారాష్ట్రలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ క్యార్ తుఫాను రూపంలో ఆ రాష్ట్రాన్ని కబళించేందుకు వస్తున్నాయి. క్యార్ తుఫానుతో భారీ నుంచి… Read More
ఏపీలో మద్యం కొరత .. వారం రోజులకే ఉన్న స్టాక్ .. అసలు కథ ఇదే !!ఏపీలో మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏపీలో ఇక మద్యం వారం తర్వాత లభించదేమో అన్న పరిస్థితి తాజాగా నెలకొంది. ఏపీ సర్కార్ ఇప్పటికే మద్యపాన నిషేధం … Read More
0 comments:
Post a Comment