ఏపీలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించాలనే తపన ఈసారి భారీ సంఖ్యలో లబ్దిదారులకు ఇబ్బందులు సృష్టించబోతోంది. తాజాగా అర్హత లేకపోయినా వాడుకలో ఉన్న 8 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం తొలగించింది. వీరంతా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, లేక ఆస్తులు కలిగిన వారో, ఇతరత్రా కారణాలతోనే ముడిపడి ఉన్నారు. వీరి తొలగింపును సమర్ధించుకున్న ప్రభుత్వానికి ఇప్పుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WrkPYO
ఏపీలో అమ్మఒడికి రేషన్ కార్డుల దెబ్బ- ఈసారి 8 లక్షల మందికి కట్- జనం గగ్గోలు
Related Posts:
తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. జాతీయ అంశాల ప్రభావం పెద్దగా లేకుండా, పూర్తిగా ప్రాంతీయ.. అది కూడా … Read More
CBSE Board Exam 2021 : తగ్గించిన సిలబస్తోనే 10వ, 12వ తరగతి పరీక్షలు: కేంద్ర విద్యా మంత్రికరోనా విలయం కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ల రీఓపెనింగ్ పై సందిగ్ధం కొనసాగుతున్నది. ఇక కే… Read More
ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా? ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టాలి: పవన్ కళ్యాణ్ ఫైర్, అక్రమ అరెస్టులా?అమరావతి: ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తమ గ్రామంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది.… Read More
3 నుంచి 102.. బెంగాల్లో పుంజుకోనున్న బీజేపీ.. అయినా టీఎంసీదే అధికారం.. దీదీనా మజాకా..పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరగనుంది. ఈ రెండు పార్టీలు ట్రిపుల్ డిజిట్ దాటుతాయని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే తెలిపింది.… Read More
వ్యాక్సిన్ తీసుకొని ఇద్దరీ మృతి.. ఐదుగురి పరిస్థితి సీరియస్.. మొత్తం ఎంతమంది అంటే..దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే టీకా తీసుకున్న వారు ఇబ్బంది కూడా పడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకొని ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. … Read More
0 comments:
Post a Comment