Saturday, December 19, 2020

రైతు ఇంట్లో అమిత్ షా భోజనం.. వ్యవసాయ చట్టాలపై నిరసన నేపథ్యంలో..

పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు (శని,ఆదివారం) హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. తూర్పు మిడ్నాపూర్‌లో గల బలిజ్యూరీ గ్రామంలో ఓ రైతు ఇంట్లో భోజనం చేశారు. ఆయనతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, బీజేపీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘోష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kn4AJZ

0 comments:

Post a Comment