పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు (శని,ఆదివారం) హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. తూర్పు మిడ్నాపూర్లో గల బలిజ్యూరీ గ్రామంలో ఓ రైతు ఇంట్లో భోజనం చేశారు. ఆయనతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, బీజేపీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘోష్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kn4AJZ
Saturday, December 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment