పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు (శని,ఆదివారం) హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. తూర్పు మిడ్నాపూర్లో గల బలిజ్యూరీ గ్రామంలో ఓ రైతు ఇంట్లో భోజనం చేశారు. ఆయనతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, బీజేపీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘోష్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kn4AJZ
రైతు ఇంట్లో అమిత్ షా భోజనం.. వ్యవసాయ చట్టాలపై నిరసన నేపథ్యంలో..
Related Posts:
డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత భాషే.. భారతీయ అమెరికన్లపై దాడులకు ఆజ్యం: జో బైడెన్ కీలక వ్యాఖ్యలువాషింగ్టన్: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణ… Read More
బీహరీలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్: హామీని మరోసారి సమర్థించిన నిర్మలా.. ఇదే కారణం..బీహర్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని బీజేపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు దుమ్మెత్తిపోయడంతో… Read More
Mahesh Babu:కమర్షియల్ యాడ్స్కు ప్రిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?హైదరాబాద్ : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మన సెలబ్రిటీస్కు బాగా వంటపట్టినట్లుంది. అందుకే ఓ వైపు రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర… Read More
మాస్కో థియేటర్లో 140 మంది చనిపోయిన భయంకరమైన ఘటనకు 18 ఏళ్లు.. అప్పుడు ఏం జరిగిందంటే..2002, అక్టోబర్ 23 రాత్రి 9 గంటలు. సెంట్రల్ మాస్కోలో క్రెమ్లిన్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్రోవ్కా థియేటర్లో సరికొత్త రష్యా రొమాంటిక్… Read More
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది..? జ్యోతిష్కులు తత్వవేత్తలు ఏం చెబుతున్నారు..?న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఇటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ల మధ్య … Read More
0 comments:
Post a Comment