అమరావతి: ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తమ గ్రామంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది.. రహదారి లేదు.. ఇతర సౌకర్యాల కల్పన ఏమైందని ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించినందుకు ఈ రోజు జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ప్రాణాలు తీసుకొనే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qoXjbY
ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా? ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టాలి: పవన్ కళ్యాణ్ ఫైర్, అక్రమ అరెస్టులా?
Related Posts:
అదికారుల అండ ఉంటేనే ఐదేళ్లు గట్టెక్కేది..! లేకపోతే జగన్ కు పరిపాలనా సమస్యలు తప్పవు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోయే యువ నేత జగన్ మోహన్ రెడ్డికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఏపీ … Read More
హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్య .. సిద్ధిపేట మెజార్టీ తగ్గిందన్న కేటీఆర్తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కేటీఆర్ ఫెయిల్ అయ్యారన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చ… Read More
కారు టార్గెట్.. టీఆర్ఎస్ను గద్దె దించేది మేమే.. దూకుడు పెంచిన కాంగ్రెస్హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కారు జోరుతో కాంగ్రెస్ డీలా పడింది. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసిరావడం హస్తం గూ… Read More
హనుమాన్ జయంతి అంటే ? ఎలా వచ్చింది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి 1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు? ధర్మం తెలిసిన బ్రాహ… Read More
తిరుమలలో అనూహ్యం: జగన్ కాన్వాయ్కు అడ్డుపడ్డ భక్తురాలు! ఉద్దేశపూరకమే!తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారుకు ఓ మహిళా భక్తురాలు ఉద్దేశపూర… Read More
0 comments:
Post a Comment