Saturday, December 19, 2020

ఇండియాలో పెట్టుబడులపై ఇన్వెస్టర్ల మైండ్ సెట్ మారిందన్న ప్రధాని మోడీ: భారత్ భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలు

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు భారత దేశ భవిష్యత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు . అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక వారోత్సవాల ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించిన మోడీ అంతర్జాతీయంగా భారతదేశం భవిష్యత్తులో నిర్వహించబోయే పాత్ర చాలా కీలకమైనదని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ముందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KFYa8m

Related Posts:

0 comments:

Post a Comment