గువాహటి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయనను వెంటిలేటర్పై ఉంచారు డాక్టర్లు. తీవ్ర ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత ఆయనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆయన గౌహతి వైద్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kSpqx3
వెంటిలేటర్పై మాజీ ముఖ్యమంత్రి: పరిస్థితి విషమం: కరోనా నుంచి కోలుకున్న
Related Posts:
దీపావళి రోజే దారుణం: టపాసులు కాలుస్తున్న యువకుడి దారుణ హత్యభువనేశ్వర్: దీపావళి పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న వేళ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టాపాసులు కాలుస్తున్నాడంటూ ఓ యువకుడిని… Read More
దీపావళి వేడుకల్లో అపశృతి .. దేశ రాజధానిలో భారీగా అగ్ని ప్రమాదాలు..!ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకలు కొంత విషాదం మిగిల్చాయి. టపాసుల మోతతో కొన్ని చోట్ల భారీగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. పండుగ సందర్భంగా అపశృతి… Read More
ఆర్టీసీ సమ్మె.. విలీనం ఓవర్ నైట్ పూర్తవుతుందా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె 24వ రోజుకు చేరింది. ఇటు కార్మికులు బెట్టు చేయడం.. అటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడం.. మొత్తానికి ఆర్టీసీ సమ్మె పీక్ … Read More
ఎయిర్పోర్టు ఉద్యోగులకు ఆల్కహాల్ టెస్టులు..ఎంత మందిపై వేటుపడిందో తెలుసా..?న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఎయిర్లైన్స్ ఉద్యోగులు కలిపి మొత్తంగా 13 మంది ఆల్కహాల్ టెస్టులో విఫలమయ్యారు. సెప్టెంబర్ 16 నుంచి నిర్వహ… Read More
జమ్మూకశ్మీర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు: గ్రెనేడ్లతో దాడి..15మందికి తీవ్రగాయాలుశ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. సోపూర్ బస్టాండులో గ్రెనేడ్లతో దాడి చేయడంతో పదిహేనుమందికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్… Read More
0 comments:
Post a Comment