నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీకి జరగబోతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షంతో సై అంటే సై అంటూ కదన రంగంలో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఆ రెండు పార్టీల మధ్య నేను సైతం అంటూ బీజేపీ కూడా దూరింది. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఈ మూడు పార్టీల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nvdGsu
Tuesday, October 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment