Saturday, November 21, 2020

చలి పులి పంజా: 17 ఏళ్ల రికార్డు బద్దలు -రాజధానిలో జనం గజగజ -వైరస్ విజృంభణ -డేంజర్ బెల్స్

అంతా భయపడుతున్నట్లే జరుగుతోంది.. కరోనా వైరస్ విజృంభణకు చలికాలం మరింత ఆజ్యం పోస్తోంది. విపరీతమైన చలి కారణంగా దేశరాజధాని ఢిల్లీలో కొత్త కేసులు, మరణాల సంఖ్య మళ్లీ అమాంతం పెరిగాయి. తాజాగా 17 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ నవంబర్ నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం అందరినీ కలవరపెడుతున్నది. భారత వాతావరణ శాఖ, ఢిల్లీ ఆరోగ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UMjaML

0 comments:

Post a Comment