జాతీయ స్థాయి టాలెంట్ హంట్ - జూమ్ ఇండియా కార్యక్రమానికి ఒడిషా ప్రభుత్వం నేతృత్వంలోని ఎస్ఎస్ఈపీడీ శాఖ, కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఎమ్ఎస్జేఈలు సహకరిస్తున్నాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని భువనేశ్వర్లోని శాంతిధమ్ ఫౌండేషన్ సమర్పిస్తోంది. ఇది జాతీయ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగి ఉంది. భారత దేశంలో దాదాపు 315 సంస్థలతో శాంతిధమ్ ఫౌండేషన్ జతకట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nvdERo
Tuesday, October 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment